రైస్ ఏటీఎంతో బియ్యం పంపిణీ..
క‌రోనా లాక్‌డౌన్‌తో అందిరికీ తిండ క‌ష్టాలు ఏర్ప‌డ్డాయి. వాస్త‌వానికి దాత‌లు బియ్యం, పప్పులు ఇచ్చేందుకు రెఢీగా ఉన్నారు. కానీ సోష‌ల్ డిస్టాన్సింగ్ స‌మ‌స్య‌గా మారింది.  దాతలు ఇచ్చేవాటిని తీసుకునేందుకు జ‌నం ఒక్క‌ద‌గ్గ‌ర కూడితే అది మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌వుతుంది. ఈ నేప‌థ్యంలో వియ‌త్నాంకు చెందిన నుయ‌న్ తువ…
ఇరాన్‌లో కరోనా విలయతాండవం.. ఒకేరోజు 123 మంది మృతి
ఇరాన్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతున్నది. వైరస్‌ వేగంగా విస్తరిస్తుండటంతో రోజురోజుకు మృతుల సంఖ్య పెరిగిపోతున్నది. ఇరాన్‌ ప్రభుత్వం దేశంలో ఎన్ని కఠిన ఆంక్షలు విధించినా కరోనా వైరస్‌ విస్తరణకు అడ్డుకట్ట పడటంలేదు. గత 24 గంటల్లోనే ఇరాన్‌లో 123 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 15,5…
తెలంగాణలో మరో మహిళకు కరోనా.. 21కి చేరిన కేసుల సంఖ్య
తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్‌ను నిర్మూలించేందకు అన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ చాప కింద నీరులా కేసుల సంఖ్య మాత్రం నిదానంగా పెరుగుతూనే ఉన్నది. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మరో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21కి చేరింది. కేపీహెచ్‌బీ కాలనీలోని ఫేజ్‌-…
జనగామలో 100 టాయిలెట్లు నిర్మించాలి : మంత్రి కేటీఆర్‌
రాబోయే రెండు నెలల్లో జనగామలో 100 టాయిలెట్లను నిర్మించాలని సంబంధిత అధికారులకు మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ పట్టణంలోని ధర్మకంచ బస్తీలో కేటీఆర్‌ పర్యటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగించారు. సీఎం కేసీఆర్‌ వల్లే జనగామ…
'మేం తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధం'
'మేం తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధం' అమరావతి:  మేం తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. సోమవారం నాడు అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. టీడీపీ హయాంలో లక్షలాది ఇళ్ల నిర్మాణం పూర్తయిందన్నారు. వైసీపీ ప్రభ…
సింగ‌ర్ అవ‌తార‌మెత్తిన శ్రీముఖి..!
శ్రీముఖి.. ఈ పేరు కొద్ది రోజుల వ‌ర‌కు కొంత వ‌ర‌కే ప‌రిమిత‌మైంది. కాని బిగ్ బాస్ షోలో ఈ అమ్మ‌డు కంటెస్టెంట్‌గా ఎప్పుడైతే అడుగుపెట్ట‌డంతో అప్ప‌టి నుండి శ్రీముఖి పేరు తెలుగు రాష్ట్రాల‌లో మారుమ్రోగిపోయింది. లౌడ్ స్పీక‌ర్ బిరుదు అందుకున్న శ్రీముఖి సీజ‌న్ పూర్తైన త‌ర్వాత ఏ షో చేస్తుందా అని అభిమానులు ఆస‌క…