టెలీ మెడిసిన్ను ప్రారంభించిన సీఎం జగన్
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ టెలీమెడిసిన్ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. టెలీమెడిసిన్ విధానాన్ని పటిష్టంగా నడపాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టెలీమెడిసిన్ టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస…